Home » Earthquake In Chittoor
చిత్తూరు జిల్లా లో మరోసారి భూప్రకంపనలు ప్రజలను వణికిస్తున్నాయి. రెండురోజుల క్రితం సోమల మండలం లో భూమి కంపించగా తాజాగా రామకుప్పం లో భూమి కంపించింది.