-
Home » earthquake in West Java
earthquake in West Java
Indonesia Earthquake: ఇండోనేషియాలో భూకంపం.. 20మంది మృతి, 300మందికిపైగా గాయాలు..
November 21, 2022 / 02:38 PM IST
ఇండోనేషియాలోని ప్రధాన ద్వీపం పశ్చిమ జావా ప్రావిన్స్లో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.6గా నమోదైంది. ఈ భూకంపం దాటికి దాదాపు 20 మంది మరణించగా, 300 మంది గాయపడ్డారని సియాంజుర్ పరిపాలన అధిపతి హెర్మన్ సుహెర్మాన్ చెప్పారు.