Home » earthquake today
ఢిల్లీలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో భూమి కంపించింది. 30 సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు రావటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
Magnitude 4 Earthquake : తెలంగాణ రాష్ట్రంలో భూంకంప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలు కొంత భయాందోలనలకు గురయ్యారు. హైదరాబాద్ సమీపంలో స్వల్ప భూకంపం సంభవించింది. 2021, జూలై 26వ తేదీ సోమవారం ఉదయం 5 గంటలకు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్