Home » East godavari Distirtict
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని రాజమహేంద్రవరంలో తలపెట్టిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఏపీలో ఇటీవల పెంచిన పింఛన్ను లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న విషయం విధితమే. ఈ సందర్భంగ�
గంజాయి అక్రమ రవాణాపై తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. గత 5 నెలల నుండి రవాణా మార్గాలను దిగ్భంధం చేసి తనిఖీలు నిర్వహించడం ద్వారా 28 టన్నుల గంజాయిని పట్టుకున్నామ
ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో ఉండగా ఓ ప్రభుత్వ ఉద్యోగి హార్ట్ ఎటాక్ వచ్చి ప్రాణాలు విడిచాడు.