Home » East Godavari News
సిబ్బందికి, యువకుడికి మధ్య తీవ్ర వివాదం తలెత్తగా..అక్కడే ఉన్న బంకు యజమాని గుర్రం బాబ్జి సర్ది చెప్పేందుకు ప్రయత్నించాడు. ఈక్రమంలో ఆ యువకుడు..బంకు యజమాని గుర్రం బాబ్జితోను గొడవ పడ్డాడు.
నిర్వాసితులను ఆదుకునే విషయంలో.. రాష్ట్ర ప్రభుత్వంపై భారం పెరిగినా.. వారి సంక్షేమం కోసం పనిచేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు అన్నారు
కనుమ పండుగ రోజున ప్రభల జాతర ఉత్సవం.. కోనసీమ గ్రామాల్లో 400 ఏళ్ల సంప్రదాయంగా కొనసాగిస్తున్నారు. అంబాజీపేట (మం) జగ్గన్నతోటకు భారీ ప్రభలు చేరుకున్నాయి.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో కిడ్నాప్ అయిన ఇంజనీరింగ్ విద్యార్థిని కేసును పోలీసులు ఛేదించారు.
తూర్పుగోదావరి : పోలవరంలో మరో చరిత్ర ఆవిష్కృతమైంది. నిన్న ఉదయం 8 గంటల నుంచి ఏకధాటిగా కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. 22 గంటల్లో 29, 664 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేసి.. దుబాయ్ పేరున ఉన్న రికార్డును అధిగమించింది. ఈ పనుల్లో 3,600 మంది కార్మ�