east godavari tdp

    చంద్రబాబు ఇప్పటికైనా మేల్కోకపోతే, ఆ జిల్లాలో టీడీపీ పతనం ఖాయం

    September 8, 2020 / 10:23 AM IST

    సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యం కలిగిన తూర్పుగోదావరి జిల్లాలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్లు ఉన్న ఆ పార్టీక�

10TV Telugu News