Home » Eastgodavari news
ప్రియురాలితో ఉన్న భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న మహిళ..భర్తను, అతని ప్రియురాలని చితకబాదిన ఘటన తూర్పుగోదావరి కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది.
అసలు యువతిపై ఎవరూ దాడి చేయలేదని..తన మేన మామ కొండబాబును పోలీస్ కేసులో ఇరికించేందుకే స్వాతి ఈ నాటకం ఆడినట్లు పోలీసులు తేల్చారు
ప్రభుత్వ పధకాలు అందజేతలో భాగంగా ఇంటికి వచ్చిన ఓ విలేజ్ వాలంటీర్..ఆ ఇంటిలోని బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో సుమారు కోటి రూపాయల విలువ చేసే నాటుసారాను అధికారులు ధ్వంసం చేశారు