Home » eastren ladakh
2019లో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన తూర్పు లడఖ్ లోని గాల్వాన్ వ్యాలీలో న్యూఇయర్ రోజున భారత్ సైన్యం కూడా జాతీయ పతాకాన్ని ఎగురువేసినట్టు సైనిక వర్గాలు పేర్కొన్నాయి.
వాస్తవాధీన రేఖ(LAC) వెంబడి సైనిక మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం కోసం చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. తూర్పు లడఖ్ లో వాస్తవాధీన రేఖ వెంబడి ఏరియాల్లో చైనా కొత్త హైవేలను
సరిహద్దులో చైనా మళ్లీ క్రియాశీలకంగా మారుతోంది. తూర్పు లడఖ్లో ఘర్షణ ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణపై ఇరు దేశాల మధ్య దౌత్య, సైనిక చర్చలు జరుగుతున్నప్పటికీ.. సరిహద్దుల్లో భారీగా సైనిక
మోదీ సర్కార్ పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.
తూర్పు లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు తలెత్తి ఏడాది దాటినా ఇంకా పరిస్థితిలో మార్పు రాలేదు.
Troops In Eastern Ladakh Get Upgraded Living Facilities గడ్డకట్టే చలిని సైతం భరిస్తూ తూర్పు లడఖ్ లో విధులు నిర్వహిస్తున్న భద్రతా దళాల కోసం భారత ఆర్మీ మెరుగైన నివాస సౌకర్యాలను ఏర్పాటుచేసింది. శీతాకాలంలో విధుల్లో ఉన్న భద్రతా దళాల ఆపరేషనల్ సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు భారత
తూర్పు లడఖ్ సరిహద్దులో చైనాతో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే మంగళవారం లఢక్ లో పర్యటించారు. తూర్పు లడఖ్ లో రెండు రోజుల పర్యటన కోసం ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి వాయుసేన ప్రత్యేక విమానంలో లేహ్ వెళ్ల