Home » eat
రాజస్థాన్ కు చెందిన 13ఏళ్ల టీనేజర్ కు దాదాపు ఏడేళ్ల తర్వాత మాట్లాడటానికి, తినడానికి వీలు కుదిరింది. సర్జరీ తర్వాత సొంతగా గాలి తీసుకోగలుగుతున్నాడని, తినగల్గుతున్నాడని, మాట్లాడుతున్నాడని సిటీ హాస్పిటల్ కన్ఫామ్ చేసింది.
అవొకాడోలో ఉండే ఆరోగ్యకరకొవ్వులు, పొటాషియం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా అవొకడో శరీరంలోని ట్రైగ్లిజరైడ్స్ ,చెడు కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించడానికి సహాయపడుతుంది.
ఎక్కువ చక్కెరతో కూడిన ప్రాసెస్ చేసిన ఆహారాలు అధిక గ్లైసెమిక్ ఫుడ్ కేటగిరీ కిందకు వస్తాయి. అదేకోవకు చెందిన కార్న్ ఫ్లెక్స్ తీసుకోవటం ద్వారా మధుమేహం వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
యాలకుల్లో అధిక మొత్తంలో ఉండే ఐరన్ శరీరంలోని బీపిని అదుపులో ఉంచుతుంది. క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి. స్మోకింగ్ అలవాటును దూరం చేయడంలో యాలకులు అద్భుతంగా సహాయ పడతాయి.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విఐపీ లాంజ్ లోకి ప్రవేశించిన కోతి.. ఓ డ్రింక్ తాగి నాలుగు పల్లీలు తిని వెళ్ళిపోయింది. కోతిని చూసిన ప్రయాణికులు ఆశ్చర్యపోయారు.
మద్యం మత్తులో ఏం చేస్తారో వారికే తెలియదు. మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు. మద్యం మత్తులో పామునే తినేశారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లో జరిగింది.
మనకు వయస్సు పెరుగుతున్న కొద్దీ ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి అనే విషయం జాతీయ పోషకాహార వారోత్సవం సందర్భంగా తెలుసుకుందాం..
మొలకల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.శరీరంలోని మెటబాలిజం ని పెంచటంతోపాటుగా,టాక్సిన్స్ ని తొలగించడానికి దోహదం చేస్తాయి.
గ్యాస్ సమస్యతో బాధపడేవారికి పెరుగు మంచిదని సూచిస్తుంటారు. అయితే బాగా పులిసిన పెరుగు, మజ్జిగ లాంటివి తీసుకుంటే సమస్య మరింత ఝటిలం అయ్యే అవకాశాలే ఎక్కవ.
చంటిబిడ్డలు మట్టి తింటుంటే తల్లులు వారిస్తారు. కానీ ఓ తల్లి మాత్రం తన 8 నెలలు పిల్లాడితో కావాలనే మట్టి, రాళ్లు, పుల్లలు తినిపిస్తోంది. అలా ఆ పిల్లాడు అన్ని తింటుంటే వీడియోలు తీసి వాటిని టిక్ టాక్ లో పోస్ట్ చేస్తోంది. దానికి ఆ తల్లి ఏం చెబుతుందం