Home » Ebola
కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని ఇంకా వణికిస్తూనే ఉంది. వైరస్ వెలుగుచూసి ఏడాదిన్నర దాటినా ఇంకా ఇబ్బంది పెడుతూనే ఉంది. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మరి
పబ్లిక్ టాయిలెట్ ఇలా ఫ్లష్ చేస్తున్నారా? అసలే చేయొద్దు.. ఎందుకంటే ఏరోసోలైజ్డ్ బిందువుల ద్వారా గాల్లో కరోనావైరస్ వ్యాప్తి చెందుతోంది. టాయిలెట్ ఫ్లష్ చేసేటప్పుడు మూత పెట్టి ఫ్లష్ చేయాలని కొత్త అధ్యయనం చెబుతోంది.
who alerts six african countries ebola: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి కబళిస్తున్న వేళ.. మరో మహమ్మారి ముంచుకొస్తోంది. ఆఫ్రికాలోని పలు దేశాల్లో ప్రాణాంతక ఎబోలా(Ebola) వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. గినియాలో ఈ వ్యాధి బారినపడి ఇప్పటికే ఐదుగురు చనిపోయారు. ఆఫ్రికాలోన
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ను గుర్తించాలంటే టెస్టులతోనే సాధ్యం. కరోనా సోకగానే వెంటనే గుర్తించేలేని పరిస్థితి. అందుకే కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ను గుర్తించేందుకు కొత్త రకం మాస్క్లు రాబోతున్నాయి.
కరోనా వైరస్, యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. 2019, డిసెంబర్ లో చైనాలోని వుహాన్ లో వెలుగు చూసింది. చైనాని సర్వనాశనం చేసింది. ఇప్పుడు ప్రపంచం మీద
ప్రపంచాన్ని వణికిస్తోన్న ప్రాణాంతక కొత్త కరోనా వైరస్.. గబ్బిలాల నుంచి వ్యాపించిందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. వైరస్ మూలం గబ్బిలాలే అని చెబుతున్నప్పటికీ.. వైరస్ వ్యాప్తికి కచ్చితమైన మూలాలు ఏంటి? అనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. గబ్బ�
ప్రాణాంతక కరోనా వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా పాకుతోంది. చైనాలోని వుహాన్ సిటీ నుంచి మొదలైన ఈ వైరస్.. తొలుత గబ్బిలాల నుంచి పాముల్లోకి సంక్రమించి వాటిని తిన్న మనుషుల్లోకి వ్యాపించినట్టు ప్రస్తుత అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఈ కరోనా వైరస్ మూలం ఎక�