Home » EC Visit Telangana
అక్టోబర్ 3 నుంచి మూడు రోజులపాటు ఈసీ బృందం తెలంగాణలో పర్యటించనుంది. నివేదిక ఆధారంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
రానున్న అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ పార్టీలతో చర్చించనున్నారు. తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం కానుంది.