Home » ecb
టిక్కెట్లు లేకుండా స్టేడియాల్లోకి వచ్చి ఘర్షణకు దిగిన అభిమానులపై ఇన్వెస్టిగేషన్ చేయాలని ఐసీసీ ఆదేశించింది. ఈ మేరకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు త్వరితగతిన స్పందించి ...
ఇంగ్లాండ్ తో టీమిండియా ఆడాల్సిన ఐదో మ్యాచ్ రద్దు అయింది. టీమిండియా ఫిజియోకు కరోనా పాజిటివ్ అని తేలడంతో కొద్ది గంటల వ్యవధిలోనే..
బోర్డ్ ఫర్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఐపీఎల్ 2021ను ఎలాగైనా పూర్తి చేయాలని భావిస్తుందట. ఈ మేర ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్(ఈసీబీ)కి తమ దేశ జట్టుతో జరగబోయే టెస్టు సిరీస్ ను ముందుకు జరపాలని..
Ipl 2021:2021 ఏడాదిలో కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ టోర్నీపై తీవ్ర ప్రభావం పడింది. కరోనా వ్యాప్తితో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను ఇండియాలోనే బయోబబుల్లో (Biobubble) నిర్వహిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తితో ఐపీఎల్ నుంచి ఆటగాళ్లు ఒక్కొక్కరుగా జ
కరోనా మహమ్మారి ధాటికి ప్రాణాలు కాపాడుకునేందుకు యావత్ ప్రపంచమంతా ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ఇంగ్లాండ్ క్రికెట్ రాబోయే వేల కోట్ల నష్టాన్ని తల్చుకుని లబోదిబోమంటుంది. రిపోర్టుల ప్రకారం.. కరోనా ప్రభావం తగ్గకపోతే ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్
అంతర్జాతీయ క్రికెట్లో అగ్రజట్లుగా దూసుకెళ్తున్న ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డు (ఐసీసీ)కి షాక్ ఇవ్వనున్నాయి. అక్టోబరులో జరిగిన సమావేశంలో మరో 50ఓవర్ల ఫార్మాట్ను మొదలుపెట్టాలని ఐసీసీ నిర్ణయించింది. ఐసీసీ పూచర్ ట