Home » ECET Counselling
AP ECET 2025 Counselling: బీటెక్ సెకండ్ ఇయర్ లో ప్రవేశాలకు ఏపీ ఈసెట్ - 2025 పరీక్ష ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబందించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల అయ్యింది.
ఆగస్టు 20వ తేదీ నుంచి తుది విడత కౌన్సెలింగ్ జరగనుంది. రాష్ట్రంలోని 175 కాలేజీల్లో ఉన్న 11 వేలకు పైగా సీట్ల కోసం ఈ ఏడాది ఈసెట్ కు 23 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.