Home » Economic stimulus
లాక్డౌన్ అమలుపై జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ.. రూ.20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. 21వ శతాబ్ధపు ఆకాంక్షలకు తగినట్లు ప్యాకేజీ రూపకల్పన చేసినట్లు చెప్పిన మోడీ కరోనాపై సుదీర్ఘ యుద్ధం తప్పదని అన్నారు. నాలుగు నెలలుగ�
కరోనావైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. లాక్ డౌన్ కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. అన్ని సంస్థలు, సర్వీసులు మూతపడటంతో ఆర్థిక వ్యవస్థ కూడా పతనమైంది. ఆర్థిక పతనానికి పరిష్కారంగా ‘ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ�