Home » ED News
గత ఫిబ్రవరిలో షావోమి కార్యాలయాలపై ఈడీ అధికారులు దాడులు చేశారు. భారీగా పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మన దేశంలో షావోమి ఏటా 34వేల కోట్ల రూపాయల విలువైన వ్యాపారం చేస్తోంది...
రేప్..మోసం..దగా చేయలేదు..ఎవరి డబ్బులు కూడా లూఠీ చేయలేదు..ఎలాంటి టెన్షన్ లేదు..ఈడీ అధికారులకు సహకరిస్తా..విచారణకు హాజరవుతా అంటున్నారు. కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి డీకే శివకుమార్. ఈడీ అధికారులు ఆయనకు సమన్లు జారీ చేయడం చర్చనీయాంశమ