-
Home » Ed notices
Ed notices
Delhi Liquor Case: ఈడీ నోటీసులపై కవిత కీలక వ్యాఖ్యలు.. ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చిన విజయశాంతి
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ కవితకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈడీ నోటీసులపై కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.. దీంతో బీజేపీ సీనియర్ నేత విజయశాంతి స్పందించారు. ట్విటర్ వేదికగా కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకు ED మరోసారి నోటీసులు .. రేపు విచారణకు హాజరుకావాలని ఆదేశం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే మూడుసార్లు కవితను ఈడీ విచారించించిది. మరోసారి నోటీసులు జారీ చేయటం విశేషం.
రేపు విచారణకు హాజరుకావాలని కవితకు నోటీసులు
రేపు విచారణకు హాజరుకావాలని కవితకు నోటీసులు
Chikoti Praveen : థాయ్లాండ్ ఘటన తరువాత చికోటీ ప్రవీణ్కు ఈడీ మరోసారి నోటీసులు
క్యాసినో కింగ్ చికోటీ ప్రవీణ్ తో పాటు మెదక్ డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, సంపత్, మాధవరెడ్డిలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వచ్చే వారం విచారణకు హాజరుకావాలని ముగ్గురిని ఆదేశించింది.
Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియా సెక్రటరీకి నోటీసులు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ స్పీడ్ పెంచింది. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారికి వరుసుగా నోటీసులు జారీ చేస్తోంది. తాజాగా మనీశ్ సిసోడియా సెక్రటరీ అరవింద్ కుమార్ కు నోటీసులు ఇచ్చింది. మార్చి21న విచారణకు రావాలని అరవింద్ కుమార్ ను ఈడ�
Delhi Liquor Scam : వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈడీ నోటీసులు .. మార్చి 18న విచారణకు రావాలని ఆదేశం
ఆంధ్రప్రదేశ్ అధికారపార్టీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మార్చి 18న విచారణకు రావాలని ఆదేశించింది.
Telangana Political War: ఈడీ నోటీసులతో పెరుగుతున్న పొలిటికల్ వార్
ఈడీ నోటీసులతో పెరుగుతున్న పొలిటికల్ వార్
Telangana Cabinet Meeting : తెలంగాణ కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలతోపాటు కవితకు ఈడీ నోటీసులపై చర్చ
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ గురువారం (మార్చి9,2023) జరుగనుంది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
Telangana Cabinet, BRS Meeting : తెలంగాణ కేబినెట్, బీఆర్ఎస్ సమావేశాలు.. కవితకు ఈడీ నోటీసులతో ప్రాధాన్యత
మార్చి9న తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగనుంది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై చర్చించే అవకాశం ఉంది. అలాగే మార్చి10న తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ కీలక సమావేశం నిర్వహించను�
MLA Rohit reddy: అందుకే నన్ను బీజేపీ ఇబ్బందులకు గురిచేస్తోంది: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
బీజేపీ నేతల బండారాన్ని బయటపెట్టినందుకే తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆరోపించారు. ఈడీ, సీబీఐ, ఐటీలను తనపైకి ఉసిగొల్పుతున్నారని అన్నారు. అయినప్పటికీ బీజేపీకి లొంగేదే లేదని చెప్పారు. ఈడీ విచారణపై ఎమ్మెల�