Home » ED OFFICERS
Arvind Kejriwal : శనివారం లోగా కేజ్రీవాల్ డైట్, వైద్య సదుపాయాలు, ఇన్సులిన్ ఇవ్వడం, వర్చువల్గా డాక్టర్ కన్సల్టేషన్ పై సమాధానం ఇవ్వాలని తీహార్ జైలు అధికారులు, ఈడీని ఆదేశించింది రౌస్ అవెన్యూ కోర్టు.
వ్యక్తిగత డేటా చోరీ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్(ఈడీ) రంగంలోకి దిగింది. సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా పీఎమ్మెల్యే కేసు నమోదు చేశారు. 16.8 కోట్ల మంది డేటా చోరీ చేసినట్లు సైబరాబాద్ పోలీసుల దర్యాప్తులో గుర్తించారు.
డ్రగ్స్ కేసులో సిట్ క్లీన్ చీట్ ఇచ్చిన తర్వాత ఈడీ తిరిగి నోటీసులు పంపింది. బుధవారం ఈడీ అధికారులు టాలీవుడ్ కి చెందిన 16 మందికి నోటీసులు పంపారు.
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఏకంగా కొందరు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ED) అధికారులపైనే కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్నా సురేశ్పై ఒత్తిడి చేసి, సీఎంకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇప్�