Edu Minister

    CM జగన్‌ గారూ..తప్పు చేస్తున్నారు : కర్ణాటక మంత్రి

    January 30, 2020 / 10:08 AM IST

    ఏపీలో ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీషు మీడియంలోకి మార్చాలన్న.. ఏపీ సీఎం జగన్‌ నిర్ణయంపై ఏపీలోనే కాక పొరుగు రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వస్తోంది. జగన్‌ నిర్ణయాన్ని తప్పుబడుతూ కర్ణాటక విద్యాశాఖా మంత్రి సురేష్‌ కుమార్‌ లేఖ రాశారు.  అన్ని ప్రభుత్వ �

10TV Telugu News