Home » Education Minister Sabita Indrareddy
తెలంగాణ ఎంసెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. 1,47,991 మంది విద్యార్థులు ఇంజినీరింగ్ పరీక్ష రాశారన్నారు.