Home » effect
కలియుగ వైకుంఠం కిటకిటలాడుతోంది. ఏడుకొండలపై కొలువైన వెంకన్న దర్శనానికి భక్తజనం బారులుతీరారు. లక్షల మంది తరలివచ్చి… శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో ఎదురు చూస్తున్నారు. వేసవి సెలవులతో పాటు వీకెండ్ కావడంతో తిరుమల భక్తులతో కిటకిట�
మరికొన్ని రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభంకాబోతోంది. తొలకరి పలకరించగానే రైతన్నలు వ్యవసాయపనుల్లో తలమునకలవుతారు. ఎన్నికల కోడ్ పుణ్యమా అని.. వానాకాలం సీజన్ రాకముందే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. అన్నదాతలకు.. ఎన్నికల కోడ్కు సంబంధమేంటి? రైతులు
ఫోని తుఫాన్ ఎఫెక్ట్ ఎవరెస్ట్ శిఖరాలను తాకింది. ఒడిశా రాష్ట్రం పూరీ దగ్గర 200 కిలోమీటర్ల వేగంతో తీరం దాటిన తర్వాత.. ఈ గాలులు ఉత్తరభారతం వైపు వెళ్లాయి. ఎవరెస్ట్ ను గాలులు తాకిన సమయంలోనూ తీవ్రత 100 కిలోమీటర్ల వేగంతో ఉన్నాయి. దీంతో ఎవరెస్ట్ బేస్ క్యా�
ఫోని తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై చూపించిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. తుఫాన్పై RTGS అంచనాలు నిజమయ్యాయని తెలిపిన బాబు..ఆర్టీజీఎస్ సమర్థవంతంగా పనిచేసిందని మెచ్చుకున్నారు. విద్యుత్ పునరుద్ధరణకు అధికార యంత్రాంగం పనిచేస్తోంద
శ్రీకాకుళం : ఫోని తుఫాన్ శ్రీకాకుళం జిల్లాను దాటిందని కలెక్టర్ నివాస్ తెలిపారు. కానీ తుఫాన్ ఒడిశా తీరం దాటినా అనంతరం భారీ వర్షాలు కురుస్తాయని..దీంతో వరదలు వచ్చే అవకాశముంటుందని..కాబట్టి నదీ తీరంలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర�
ఫొని తుఫాను ప్రభావం ఉత్తరాంధ్రపై స్పష్టంగా కనిపిస్తోంది. విజయనగరం జిల్లాలో భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా అంధకారంలో మగ్గిపోతోంది. సముద్రంలో రాకాసి అలలు ఎగసిపడుతుంటే… చెట్లు జడలు విరబోసుకున్న దయ్యాల్లా ఊగిపోతున్నా�
బంగాళాఖాతం మీదుగా దూసుకొస్తున్న ఫొని తుఫాన్ తీరానికి సమీపిస్తోంది. గంటగంటకూ తీవ్రత పెంచుకుంటూ సూపర్ సైక్లోన్గా మారిన ఫొని… మరి కొన్ని గంటల్లోనీ ఒడిషా పూరీ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక తుఫాను ప్రభావాన్ని
ఫోనీ తుఫాను ఒడిశాఫై తీవ్ర ప్రభావాన్ని చూపనుందని వాతావరణ హెచ్చరికలతో ప్రభుత్వం ఇప్పటికే పలు ముందస్తు చర్యలు చేపట్టింది. ఫోనీ ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని వంశధార, నాగావళి, బహుదా, మహేంద్ర తనయ నదులకు వర�
ఒడిశా వైపు ఫోని తుఫాన్ దూసుకొస్తోంది. ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందోనని ప్రజలు భయపడుతున్నారు. ఫోని తుఫాన్ ఒడిశా తీరాన్ని తాకనుందనే వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో ఒడిశా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపట్ట�
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్గా మారింది. చెన్నైకి ఆగ్నేయ దిశగా 1,190 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ఇది తీరం వైపుకు దూసుకొస్తోంది. రాగల 24 గంటల్లో ఇది పెను తుఫాన్గా మారే అవకాశం ఉందని తుపాన