Home » efforts
అధికారికంగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడానికి ఢిల్లీలో ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు ఈసీని ప్రణాళికా సంఘం అధ్యక్షుడు వినోద్, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి కలవనున్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ చేసిన తీర్మ
శ్రీలంకలో శాంతిభద్రతలు నెలకొనేలా సాయుధ బలగాలకు, పోలీసులకు మద్దతుగా నిలవాలని శ్రీలంక ఆర్మీ చీఫ్ జనరల్ శవేంద్ర శిల్వ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు అవకాశం లభించిందని అభిప్రాయపడ్డారు.
యుక్రెయిన్ బాధితులను భారత్కి తీసుకుని వచ్చే కార్యక్రమం ఆపరేషన్ గంగ కార్యక్రమం వేగవంతం అయ్యింది.
విదేశీ తయారీ వ్యాక్సిన్లు ఫైజర్,మొడెర్నా,జాన్సన్ అండ్ జాన్సన్ కూడా మనకి అందుబాటులోకి వస్తే..దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ మరింత వేగవంతమవుతుందని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకి తెలిపింది.
క్వాక్వారెల్లి సైమండ్స్ (క్యూఎస్) ప్రకటించిన వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ టాప్-200లో నిలిచిన భారత యూనివర్శిటీలను ప్రధాని మోడీ అభినందించారు.
కోవిడ్ రోగి దేశంలో ఎక్కడైనా ఆసుపత్రిలో చేరవచ్చని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో కేంద్రం వెల్లడించింది.
YS Sharmila’s efforts to form a political party : తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటుపై వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. రోజు వారీగా తన అనుచరులతో విస్తృతంగా చర్చలు జరుపుతున్న షర్మిల.. జిల్లాల పర్యటనకు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనిలో భాగంగానే ఈనెల 21న ఖమ్మం టూర్కు వెళ్లనున్నా�
తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం రూపొందించింది. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టారు. 2020, సెప్టెంబర్ 09వ తేదీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ఉదయం ప్రారంభమయ్యాయి. రెవెన్యూ చట్టంపై సభలో �
ఏదైనా కష్టం వస్తే ఊరిపెద్దనో.. పొలిటీషయన్నో అడిగే రోజులు పోయాయి. నేరుగా సోనూ సూద్ కే చెప్పుకునేట్లున్నారని కార్టూనిస్టులు చెబుతూనే ఉన్నారు. అలా వెళ్లిపోయింది సోనూ మంచి జనాల్లోకి. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అందరికీ వెండితెరపై విలన్ గా �
కేరళలో మార్చి 25వ తేదీన కోవిడ్ -19 లాక్డౌన్ ప్రారంభం అయినప్పటి నుంచి కనీసం 66 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. మొబైల్ ఫోన్ల వాడకం కోసం తల్లిదండ్రులు తిట్టడంతో కొందరు, ఆన్లైన్ క్లాసులు తీసుకోవడంలో విఫలం కావడం వంటి వివిధ కారణాలతో మరికొందరు