Home » EGI
సర్కారుపై వచ్చే వార్తలపై ఫ్యాక్ట్ చెక్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమానుషమని, ఇది తమను కలవరపెడుతోందని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా చెప్పింది.