Home » Eiffel Tower
దిల్ రాజు భార్య తేజస్విని వ్యాఘ ఇటీవల పారిస్ వెకేషన్ కి వెళ్లగా ఈఫిల్ టవర్ వద్ద ఇలా చీరకట్టులో ఫొటోలు దిగి అలరిస్తుంది.
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని విహారయాత్రలో ఉన్నాడు.
ఈఫిల్ టవర్ మూసివేత సమయంలో భద్రతా సిబ్బంది పర్యాటకులందరినీ కిందికి దించినప్పటికీ నిషిద్ధ ప్రదేశానికి వెళ్లిన ఆ ఇద్దరు పర్యాటకులను గమనించలేదు. దీంతో ఆ ఇద్దరు పర్యాటకులు రాత్రంతా ఈఫిల్ టవర్ పైనే నింద్రించారు.
ఈఫీల్ టవర్ చుట్టూ అధికారులు భద్రతను పెంచారు. ముందు జాగ్రత్తగా శనివారం ఈఫిల్ టవర్కు పర్యాటకులు ఎవరూ రాకుండా నిలిపివేశారు.
ఈఫిల్ టవర్ కు పెద్ద తంటా వచ్చిందట. అసలే 2024 ఒలింపిక్ గేమ్స్ పారిస్ లో జరగనున్న దృష్ట్యా ముందుగానే రిపేరింగ్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. అలాంటిది 60 మిలియన్ యూరోలతో పెయింటింగ్ ఖర్చులు తగదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్యారిస్లోని ఈఫిల్ టవర్ 19.69 అడుగులు (6మీటర్లు) పొడవు పెరిగింది. మంగళవారం ఈ భారీ కట్టడంపైన కొత్త డిజిటల్ రేడియా యాంటీనా ఏర్పాటు చేయడంతో దీని ఎత్తు మరింత పెరిగినట్లు రికార్డులు...
నాసా అలర్ట్.. జూలై 24న భూమివైపు భారీ గ్రహశకలం దూసుకొస్తోంది. చూడటానికి స్టేడియం అంత సైజు ఉంటుంది. ఎడిన్బర్గ్ కోట ఎంత ఎత్తు ఉంటుంది. అత్యంత వేగంగా భూమి మీదుగా వెళ్లనుంది.
అవును.. ఇది నిజమే. అత్యంత ప్రాముఖ్యమైన ప్రదేశమైన ఈఫిల్ టవర్ కు బాంబు హెచ్చరికలు వచ్చాయి. అయితే దీనిని తేలికగా కొట్టిపారేయలేదు పోలీసు అధికారులు. బాంబు ప్రమాదం ఉందని పసిగట్టిన వెంటనే అక్కడి వీధులన్నింటినీ పోలీస్ కార్లు చుట్టుముట్టాయి. టవర్ కి
ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ నెలకొల్పి 130 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఉత్సవాలు ఆకాశాన్ని తాకేలా ఘనంగా జరుగుతున్నాయి. ఇందుకోసం ఐకానిక్ టవర్ వద్ద పారిస్ ప్రభుత్వం కళ్లు మిరుమిట్లు గొలిపేలా లేజర్ షో ఏర్పాటు చేసింది. 1889లో వరల్డ్ ఫెయిర్ ప్రదర్శన కోసం