Home » eight killed
రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు.. చివరికి ఆ బతుకు పోరాటంలోనే ముగిసిపోయాయి. సోమవారం రాత్రి ఆంధ్రా, ఒడిశా సరిహద్దు సీలేరు నదిలో పడవలు బోల్తా పడిన ఘటనలో గల్లంతైన మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి.
మహారాష్ట్రలోని భివాండిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అర్థరాత్రి సమయంలో మూడు అంతస్తుల భవనం కూలిపోయి 8 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. రిలీఫ్, రెస్క్యూ పనులు జరుగుతున్నాయి. ఈ భవనం 1984 సంవత్సరంలో నిర్మించగా.. 21 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఎన్డిఆ�
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. 45మంది ప్రయాణికులతో రైసన్ నుంచి ఛత్రపూర్ వెళ్తున్న బస్సు ఇవాళ(అక్టోబర్-3,2019) తెల్లవారుజామున ఒక్కసారిగా అదుపుతప్పి ఫ్లైఓవర్ పై నుంచి అదుపు తప్పి నదిలో బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం చెందగ