-
Home » Eight Members
Eight Members
Krunal Pandya: భారత జట్టులో 8మందిని కలిసిన పాండ్యా.. మ్యాచ్లు జరిగేనా?
July 27, 2021 / 09:55 PM IST
భారత్, శ్రీలంక మధ్య టీ20 సిరీస్ రెండో మ్యాచ్ రాత్రి 8 గంటల నుంచి జరగాల్సి ఉండగా.. క్రునాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ కావడంతో మ్యాచ్ వాయిదా పడింది. దీంతో భారత్, శ్రీలంక జట్లు క్వారంటైన్లో ఉండాల్సిన పరిస్థితి.
తెలంగాణలో వడదెబ్బకు 8మంది మృతి
May 13, 2019 / 01:09 AM IST
భానుడి భగభగలకు తెలుగురాష్ట్రాలలో ప్రజలు అల్లాడిపోతున్నారు. సూర్యుని ప్రతాపానికి తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం(12 మే 2019) వడదెబ్బ తగిలి 8 మంది చనిపోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నలుగురు వడదెబ్బ తగిలి మృతిచెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వే