Home » Eight Members
భారత్, శ్రీలంక మధ్య టీ20 సిరీస్ రెండో మ్యాచ్ రాత్రి 8 గంటల నుంచి జరగాల్సి ఉండగా.. క్రునాల్ పాండ్యాకు కరోనా పాజిటివ్ కావడంతో మ్యాచ్ వాయిదా పడింది. దీంతో భారత్, శ్రీలంక జట్లు క్వారంటైన్లో ఉండాల్సిన పరిస్థితి.
భానుడి భగభగలకు తెలుగురాష్ట్రాలలో ప్రజలు అల్లాడిపోతున్నారు. సూర్యుని ప్రతాపానికి తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం(12 మే 2019) వడదెబ్బ తగిలి 8 మంది చనిపోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నలుగురు వడదెబ్బ తగిలి మృతిచెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వే