Eight Suspected Terrorists

    దేశంలో దాడులకు కుట్ర: 8మంది ఉగ్రవాదులు అరెస్ట్

    January 9, 2020 / 08:27 AM IST

    భారత్‌లోని పలు ప్రాంతాల్లో దాడులు చేసేందుకు కుట్ర పన్నిన ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఈ మేరకు జిహాదీ ఉగ్రవాద ముఠాను అరెస్ట్ చేశారు తమిళనాడు పోలీసులు. ఈ ముఠాకి చెందిన ఎనిమిది మందిని పక్కా వలపన్ని పట్టుకున్నారు పోలీసులు. వీరిలో ఐదుగురు తమ�

10TV Telugu News