Home » Election Campaign 2019
టీడీపీలో మరో స్టార్ క్యాంపెయినర్ జాయిన్ అయ్యారు. కృష్ణాజిల్లా నందిగామలో టీడీపీ సభకు చంద్రబాబు కోడలు, లోకేష్ భార్య బ్రాహ్మణి హాజరయ్యారు. ఆమెతోపాటు చంద్రబాబు మనవడు దేవాన్ష్ కూడా హాజరయ్యి.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఎవరూ ఊహించని విధంగా క
తాను గతంలో చేసిన పాదయాత్రలో ప్రజలు చెప్పిన అన్ని విషయాలు గుర్తుకున్నాయని..తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత..అన్ని సమస్యలను పరిష్కరిస్తానని వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రజలకు హామీనిచ్చారు. బాబు పాలనలో ఏ వర్గానికి న్యాయం జరగలేదని…అక్రమాలు,
బాబు పార్ట్ నర్..ఒక యాక్టర్..బాబు స్క్రిప్టు ప్రకారం..ఏది పడితే అలా మాట్లాడుతున్నాడని..బాబు చేసిన మోసాల్లో వాటా ఉందా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రశ్నించారు. నాలుగు సంవత్సరాలు టీడీపీతో కాపురం చేసిన సమయ�