ప్రస్తుతం ఓ నోట విన్నా ఎన్నికల మాటే! లోక్ సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్వత్రా నోటిఫికేషన్ కోసమే ఎదురు చూస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సైతం నోటిఫికేషన్ విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేసి పెట్టింది. మార్చి నెలలో వచ్చ
ఏపీలో ఓట్ల తొలగింపు వ్యవహారం దుమారం రేపుతోంది. ఓటర్ ప్రమేయం లేకుండా ఓట్లను తొలగించేస్తున్నారు. ఆన్లైన్లో ఫాం 7 ద్వారా లక్షల సంఖ్యలో ఓట్ల తొలగింపు అప్లికేషన్లు
అమరావతి: ఏపీలో ఓట్ల తొలగింపు వివాదం దుమారం రేపుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఓట్లు తొలగింపు కుట్ర వెనుక టీడీపీ వాళ్లు ఉన్నారని
‘ఓటరుగా నమోదు చేసుకోండి 2019 లోక్సభ ఎన్నికలకు సిద్ధం కండి’ అంటోంది ఈసీ. ఓటర్ల నమోదు కార్యక్రమం మరోసారి చేపట్టింది. జాబితాలో పేరు నమోదు చేసుకోవడానికి..పరిశీలించుటకు మరో అవకాశాన్ని ఈసీ కల్పించింది. మార్చి 02, 03 తేదీల్లో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తోంద�
నందమూరి హీరో, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిక్కుల్లో పడ్డారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలపై హైకోర్టు బాలయ్యకు నోటీసులు జారీ చేసింది.
హైదరాబాద్ : ఎన్నికల అధికారుల పనితీరుపై ఎప్పటికప్పుడు భారీ స్థాయిలో విమర్శలు ఎదురైనా పదే పదే తప్పులు చేస్తూ తమ డొల్లతనాన్ని చాటుకుంటూనే ఉన్నారు. తాజాగా
హైదరాబాద్: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమపై గెలిచిన అభ్యర్ధులను అనర్హులుగా ప్రకటించాలని కోరూతూ కాంగ్రెస్ పార్టీ కి చెందిన 12 మంది సీనియర్ నాయకులు శుక్రవారం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఈసీకి ఫిర్య
జనవరి 25 జాతీయ ఓటర్స్ డే జనవరి 2011 ప్రారంభమైన ఓటర్స్ డే దేశ ప్రజలకు ఈసీ శుభాకాంక్షలు ప్రజాస్వామ్యంలో అందరు పాల్గొనాలని పిలుపు హైదరాబాద్ : 9వ జాతీయ ఓటర్ల దినోత్సవరం సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం లో ఓటర్ల నమోదు ప్రక్రియకు ఎన్నికల కమిషన్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు కౌంట్డౌన్ స్టార్ట్ అయ్యింది. మూడు దఫాలుగా పోలింగ్ జరుగనుంది. 12వేల 732 గ్రామాలలో ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికే ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలి విడతగా జనవరి 21న పోలింగ్ జరుగనుంది. 1
పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్ అభ్యర్ధులతో పాటు వార్డ్ మెంబర్స్ కూడా తమ ఆస్తులతో పాటు నేర చరిత్ర గురించి కూడా చెప్పాల్సిందేనని ఈసీ స్పష్టం చేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ నాయకత్వంలో నూతన పంచాయతీ రాజ్ చట్టం -2018 రూపొందించారు. 2003లో సుప్రీ�