Home » Election commission
HC fire On Telangana EC and government : ఓ పక్క కరోనాతో ప్రజలు నానా కష్టాలు పడుతుంటే మీకు ఎన్నికలు అవసరమయ్యాయా? ప్రజల ప్రాణాలు ముఖ్యమా? ఎన్నికలు ముఖ్యమా? అని తెలంగాణ ఎన్నికల కమిషన్ ను సూటిగా ప్రశ్నించింది. అలాగే తెలంగాణా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరో
Trinamool Candidate Wife Dies Of Covid, Wife Accuses Election Body Of Murder కరోనా సోకి టీఎంసీ అభ్యర్థి మరణించడంతో ఆయన భార్య.. ఎన్నికల సంఘంపై మర్డర్ కేసు పెట్టింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఖర్దా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అభ్యర్థిగా బరిలో నిలిచిన కాజల�
Madras high court దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతికి కేంద్ర ఎన్నికల సంఘానిదే ఏకైక బాధ్యత అని సోమవారం(ఏప్రిల్-26,2021)మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ రాజకీయ పార్టీల ర్యాలీలకు అనుమతించిన ఈసీ అధికారులపై హత్య కేస
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతుంది. రోజుకు 2 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇక ఇదే సమయంలో పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 8 దశల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఇప్పటికే 4 దశలు పూర్తయ్యాయి. ఇక ఇప్పుడు 4 దశల �
పశ్చిమ బెంగాల్ లో ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా..మరోవైపు కరోనా కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలను అత్యంత చెత్త ఎన్నికలుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వర్ణించారు.
మాజీ కేంద్రమంత్రి,డీఎంకే ఎంపీ ఏ.రాజాకి ఈసీ షాక్ ఇచ్చింది. 48 గంటలపాటు ఆయన ప్రచారం నిర్వహించకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది.
వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నామినేషన్ తిరస్కరించాలని బీజేపీ నేత,నందిగ్రామ్ లో మమతపై పోటీ చేస్తోన్న సువేందు అధికారి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. నామినేషన్ పత్రాల్లో మమత తనపై ఉన్న ఆరు క్రిమినల్ కేసులను వెల్లడించలేదని సువెందు ఆర�
త్వరలో శాసనసభ ఎన్నికలు జరిగే తమిళనాడులో రెండు వేర్వేరు చోట్ల నిర్వహించిన వాహన తనిఖీల్లో 302 కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మూడు రోజుల క్రితం నందిగ్రామ్ ఎన్నికల ప్రచారం ముగించుకొని వెళ్తున్న సమయంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గాయాల పాలవడం దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే.