Home » Election commission
మన దేశంలో ఓటు హక్కుకు చాలా విలువ ఉంటుంది. అయితే.. అక్షరాస్యత లేకపోవడం.. బాధ్యతగా వ్యవహరించకపోవడం వంటి కారణాలతో కొంతమేర దాని ప్రాధాన్యత తగ్గినట్లు కనిపిస్తుంది కానీ..
హస్తం పార్టీ బైపోల్ను లైట్గానే తీసుకున్నట్లు కనిపిస్తోంది. వరుసపెట్టి భేటీలు నిర్వహిస్తున్నా.. అభ్యర్థిని మాత్రం తేల్చలేకపోతున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు.
ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటు హక్కు.. ప్రజల చేతిలో వజ్రాయుధం లాంటి ఓటును.. కొత్తగా ఓటర్ల కోసం నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తుంది.
ఇదిలా వుంటే ఓటర్ కార్డును అధార్ తో అనుసంధానం చేసిన పక్షంలో డేటా దుర్వినియోగం కాకుండా ఎలక్టోరల్ డేటా ఫ్లాట్ ఫామ్ భద్రత కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోనుంది.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్లో చేరేందుకు రెడీ అయ్యారు. ఇవాళ(21 జులై 2021) మధ్యాహ్నం ఒంటిగంటకు తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో కౌశిక్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు.
తీరత్సింగ్ రాజీనామాతో ఉత్తరాఖండ్ బీజేపీ శాసన సభా పక్ష సమావేశం 2021, జూలై 03వ తేదీ శనివారం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే భేటీలో కొత్త సీఎంను ఎన్నుకోనున్నారు. సాయంత్రానికి కల్లా కొత్త ముఖ్యమంత్రిని ప్రకటించే అవకాశం ఉంది.
2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ ఎలక్ట్రోరల్ ట్రస్టుల ద్వారా రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల వివరాలను ADR(Association for Democratic Reforms)ప్రకటించింది.
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్ స్థానం ఖాళీ అయింది. తాజాగా హుజారాబాద్ అసెంబ్లీ స్థానానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయింది.
షెడ్యూల్ ప్రకారమే వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహించగలమని కేంద్ర ఎన్నికల సంఘం ధీమా వ్యక్తం చేసింది.
నందిగ్రామ్ ఓట్లను రీ కౌంటింగ్ చేయాలని చేసిన రిక్వెస్ట్ ను ఎలక్షన్ కమిషన్ కొట్టిపారేసింది. ఈ ఎన్నికల్లో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ..