Home » Election commission
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. గవర్నర్ రమేశ్ బైస్కు ఈమేరకు నివేదిక సమర్పించింది
పదిహేడేళ్లకే ఓటరుగా పేరు నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే ఒక సంవత్సరం ముందుగానే యువత తమ పేరు నమోదు చేసుకోవచ్చు. అయితే, ఓటు హక్కు మాత్రం 18 ఏళ్లకే వస్తుంది.
బ్యాలెట్ పత్రం అందజేసినప్పుడు పోలింగ్ కేంద్రంలో.. ఓటర్కు ఆ పెన్ను అందజేస్తారు. ఓటర్లు ఆ పెన్నుతోనే ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఎన్నికల అధికారులు ఇచ్చిన పెన్ను కాకుండా మరే ఇతర పెన్నుతోనైనా ఓటు వేస్తే అది చెల్లదు. కౌంటింగ్ సమయంలో ఆ ఓటును చె�
2004లో తొలిసారి ప్రతిపాదించిన ఎన్నికల సంస్కరణల కోసం ఈ ప్రతిపాదన చేశారు. ప్రస్తుత ఎన్నికల నిబంధనలు, నియమావళి ప్రకారం ఏ ఎన్నికల్లో అయినా ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో పోటీ చేసుకోచ్చు.
రాష్ట్రపతి ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్ విడుదల చేయనుంది. గత రాష్ట్రపతి ఎన్నికలు 2017 జూలై 17న జరిగాయి. అనంతరం, అదే నెల 20న వాటి ఫలితాలను ప్రకటించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీ కాలం వ
Election Commission : ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఓట్ల లెక్కింపులో యూపీలో బీజేపీ హవా కొనసాగుతోంది.
ఎట్టకేలకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మల పార్టీకి గుర్తింపు లభించింది. షర్మిల పెట్టిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ(YSRTP)కి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) గుర్తింపు ఇచ్చింది.
పంజాబ్ లో ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సోనూ సూద్ సోదరి మాళవిక సూద్ కాంగ్రెస్ తరపున మోగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల పోలింగ్ సరళిని...
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధాన్ని విధించింది ఎన్నికల సంఘం.
ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు గెలిచిన తర్వాత ఫ్రీగా గిఫ్ట్లు ఇవ్వడం.. ఉచిత పథకాలు హామీలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.