Home » Election commission
ఉత్తరప్రదేశ్లో ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా.. మణిపూర్ లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.. మిగతా రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఎన్నికలలో ఖర్చు పరిమితిని ఎన్నికల సంఘం పెంచింది. లోక్సభ ఎన్నికల్లో ఇప్పటి వరకు అభ్యర్థుల ఎన్నికల ఖర్చు గరిష్ట పరిమితి 70 లక్షలుగా ఉండగా ఇప్పుడు దానిని 95 లక్షలకు పెంచారు.
రాష్ట్రంలో పురుష ఓటర్లు కోటీ 52 లక్షల 56 వేల 474 మంది ఉండగా, మహిళా ఓటర్లు కోటీ 50 లక్షల 98వేల 685 మంది ఉన్నారు. థర్డ్ జండర్ 1735 మంది ఉన్నారు.
త్వరలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్, పంజాబ్,గోవా,ఉత్తరాఖండ్,మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి.
లక్నోలో విలేకరుల సమావేశం నిర్వహించింది ఎన్నికల సంఘం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు సకాలంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాయని ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఒమిక్రాన్ వ్యాప్తితో యూపీతో పాటు పలు రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించాలని, అలాగే, ఎన్నికలను కూడా వాయిదా వేయాలని
దేశవ్యాప్తంగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి తేదీలను డిసెంబర్ 30వ తేదీన ప్రకటించబోతుంది.
'ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 8(ఏ) 9(ఏ) 10(ఏ) మరియు 123 సెక్షన్లను వైసీపీ ఉల్లంఘించింది. వైసీపీని రాజకీయ పార్టీగా గుర్తించకుండా రద్దు చేయాలి. వైసీపీ పూర్తిగా అవినీతి, నేరమయ కార్యకలా
హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల హడావిడి ముగియగానే తెలుగురాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.
బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారని, ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరించారని ఆరోపించారు.