election commissioner office

    ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఆఫీసులో వాస్తు మార్పులు

    August 4, 2020 / 11:43 AM IST

    ఏపీ ఎస్‌ఈసీ(రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌)గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. సోమవారం(ఆగస్టు 3,2020) ఉదయం 11.15 గంటలకు విజయవాడలోని ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్�

10TV Telugu News