Home » election incharge
రాష్ట్రంలో నాలుగు వైపుల రథయాత్ర చేస్తామని, ఒక్కో వైపు నుంచి ఒక్కొక్కరు ప్రాతినిధ్యం వహిస్తారని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఈ యాత్రకు దాదాపు అన్నీ సిద్ధమైనట్లే కనిపిస్తోంది. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నిక�