Home » ELECTION OFFICERS
త్వరలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాయి. రాజకీయ పార్టీల సంగతి పక్కన పెడితే, ఈ ఎన్నికలు అధికారులకు పెద్ద కష్టమే �
Nimmagadda: రాజ్యాంగ రక్షణ ఉంటుందని ఎటువంటి విషయంలోనూ భయపడాల్సిన అవసరం లేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ భరోసా ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్లు, ఇతర స్టాఫ్ లకు ధైర్యం చెబుతూ సూచనలు ఇచ్చారు. ఎన్నికల డ్యూటీలో ఉన్న అధికారులు ఎస్ఈసీ రక�
ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి శుక్రవారం(ఏప్రిల్-19,2019) ఎలక్షన్ కమిషన్ నోటీసు ఇచ్చింది. 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆయనను ఆదేశించింది. అబ్ హోగా న్యాయ్(ఇప్పుడు న్యాయం జరుగుతుంది)నినాదంతో రాహుల్ ఫోటో ఉన్