Home » Elections
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. దీని కోసం వారసత్వ రాజకీయాలకు కూడా తలొంచినట్లే కనిపిస్తోంది. సీనియర్ నేతల సేవలను దృష్టిలో ఉంచుకుని వారసత్వ రాజకీయాల విషయంలో మినహాయింపులు ఇవ్వాలని నేతలు నిర్ణయించారు
సుప్రీంకోర్టు సూచన మేరకు ఈ రోజు మేయర్ ఎన్నిక నిర్వహించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అనుమతించారు. దీంతో ఈ రోజు మేయర్, డిప్యూటీ మేయర్తోపాటు ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక జరగనుంది. రెండు నెలలుగా ఢిల్లీ మేయర్ ఎన్నిక విషయంల�
Andhra Pradesh Politics : సిత్రాలు వేరయా సిక్కోలు రాజకీయాల్లో అన్నట్లు ఉంటుంది పొలిటికల్ సీన్ ఇక్కడ ! ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన శ్రీకాకుళం.. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ వెనకబడిన ప్రాంతంగానే మిగిలిపోయింది. పార్టీలు మారినా.. ప్రభుత్వాలు మారినా.. బతుకులు మారడం ల�
రాజకీయానికి మలుపులు నేర్పించిన జిల్లా, చూపించిన జిల్లా.. ఉమ్మడి నల్గొండ ! పాలిటిక్స్ ఎప్పుడు ఎలా మారతాయో.. ఆధిపత్యం ఎలా చేతులు మారుతుందో అంత ఈజీగా అంచనా వేయలేం! స్పష్టమైన తీర్పు ఇవ్వడంలో నల్గొండ ఓటర్లు ముందుంటారు. పార్టీలన్నీ ఎన్నికల మూడ్లో�
హైదరాబాద్, టీఎన్సీసీలో జరిగిన మీడియా సమావేశంలో ‘టీఎఫ్పీసీ’కి సంబంధించిన అనేక అంశాలపై సి.కల్యాణ్ స్పందించారు. ఫిబ్రవరి 19న టీఎఫ్పీసీ ఎన్నికలు జరుగుతాయి. ఫిబ్రవరి 1-6 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నామినేషన్ల ఉప సంహరణకు తుది గడువు ఫ�
Assembly Election: ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం మధ్యాహ్నం విడుదల చేసింది. మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం.. త్రిపురలో ఫిబ్
ఇక ఈ ఎన్నికల నిమిత్తం తాజాగా ఢిల్లీలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పాల్గొన్నారు. అనంతరం మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్ సమావేశాల అనంతరం రాష్ట్రంలోని నాలుగు దిక్కుల నుంచి బీజేపీ రథయాత్రలు ప�
ఒంటరిగానే పోటీ చేసి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని చేపట్టిన విషయాన్ని మాయావతి మీడియా ద్వారా వెల్లడించారు. తాము నాలుగు సార్లు అధికారం చేపట్టామని, మళ్లీ అధికారాన్ని చేపడతామని అన్నారు. పేద ప్రజల కోసం, వెనుకబడిన వర్గాల కో
ఎన్నికలు ప్రజా హక్కని, అయితే ఎన్నికలు నిర్వహించాలని కశ్మీర్ ప్రజలు కేంద్రం ముందు అడుక్కోరని అన్నారు. ఎన్నికలు ఈ ఏడాది నిర్వహించకపోతే పోనీయండి కానీ తామేమీ బిచ్చగాళ్లం కాదని అన్నారు. తమ కోసం ఎన్నికలు పునరుద్ధరించాలని అనుకుంటే మంచిదే కానీ ఎన
రాష్ట్రంలో వైకాపా విధానాల వల్ల యావత్తు రాష్ట్రం ఇదేం ఖర్మ అని ఆవేదన చెందుతోందని అన్నారు. 13వ తేదీ వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని, జగన్ విధానాలతో అటు రాష్ట్రం, ఇటు వ్యక్తిగతంగా ప్రజలు అప్పుల పాలయ్�