Home » Elections
ఏ క్షణమైనా పిడుగు పడొచ్చని, కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వర రావు. బుధవారం ఆయన ఖమ్మం జిల్లాలో కార్యకర్తలతో సమావేశమయ్యారు.
రేపు ఎన్నికలు పెట్టినా మాదే గెలుపు
వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలకు టార్గెట్ ఫిక్స్ చేసిన జగన్
2004లో తొలిసారి ప్రతిపాదించిన ఎన్నికల సంస్కరణల కోసం ఈ ప్రతిపాదన చేశారు. ప్రస్తుత ఎన్నికల నిబంధనలు, నియమావళి ప్రకారం ఏ ఎన్నికల్లో అయినా ఒక అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో పోటీ చేసుకోచ్చు.
ఇప్పటికే జనసేనాని మూడు ఆప్షన్లు ప్రకటించారు. దీనికితోడు మొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీ టూర్కు వచ్చిన సమయంలో బీజేపీ-జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ ప్రకటించాలని డిమాండ్లు వెల్లువెత్తాయి.
తెలంగాణ నుంచి వచ్చే నెల 21తో పదవీకాలం ముగియనున్న రెండు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులుగా దామోదర్రావు, బండి పార్థసారధిరెడ్డి రేపు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
AP politics : ఓట్ బ్యాంక్ లేదు.. సీట్ షేరింగ్ లేదు.. స్టేట్లో పెద్దగా కేడర్ కూడా లేదు. ఆ పార్టీ పేరెత్తగానే.. ఠక్కున గుర్తొచ్చే ఇద్దరు లీడర్లు తప్ప.. చెప్పుకోవడానికి.. జనానికి చూపించడానికి నేమ్.. ఫేమ్.. ఉన్న నాయకులే లేరు. అయినా.. ఆ పార్టీ చాలా లక్కీ. విమర్శిం
టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవాన చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో 40 శాతం..(Chandrababu On Youth Seats)
PM Photo Co-WIN : యూపీ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియామవళి కింద కొవిడ్ సర్టిఫికేట్లపై ప్రధాని మోదీ ఫొటోను తొలగించారు.
వచ్చే ఎన్నికల్లో ప్రజా తీర్పును వదులుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుతం గులాబీ తోటలోనే ఉన్నా.. ఎన్ని ముళ్లు గుచ్చుకున్నా..