Home » Elections
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే దేశంలోని రెండు ముఖ్యమైన రాజ్యాంగ పదవులకు ఎన్నికలు జరగబోతున్నాయి.
గోవా, ఉత్తరాఖండ్లో మొదలైన పోలింగ్
ఉత్తరాఖండ్లో 13 జిల్లాల్లో 70 అసెంబ్లీ స్థానాలకు సింగిల్ ఫేజ్లో ఓటింగ్ జరుగుతోంది. 81 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ రేపు జరగబోతోంది.
టీచర్లు, పేరెంట్స్ తో పాటు స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కలిసి పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ఆందోళనకు దిగారు. స్కూల్స్ రీ ఓపెన్ చేయకపోతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేదే..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ ఇప్పటికే నుంచి అడుగులు వేస్తోందా..?
ఈవీఎంలు వినియోగించవద్దు.. బ్యాలెట్ పత్రాలతోనే ఎన్నికలు నిర్వహించడి..లేదా..నా మరణానికి అనుమతి ఇవ్వండి ఛత్తీస్ గఢ్ సీఎం తండ్రి నందకుమార్ రాష్ట్రపతికి లేఖ రాశారు.
బీహార్ రాజకీయాల్లో ఉత్కంఠ సాగుతున్న క్రమంలో బీజేపీకి ఓ ఎమ్మెల్యే రాజీనామా చెయ్యడం చర్చనీయాంశం అవుతోంది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేయడం, ఎంపీ కార్యాలయంపై దాడి.. వంటి అంశాలను మోదీ అడిగి తెలుసుకున్నారు.
UPతో పాటు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈక్రమంలో బీజేపీ నిర్వహించే జనవిశ్వాస్ యాత్రపై అఖిలేష్ యాదవ్ ‘బీజేపీ జనవిశ్వాస్ యాత్రకాదు..యూపీ అంతా క్ష్జమాపణ యాత్ర’ చేయాలని డిమాండ్