Home » Elections
Renuka Chowdhury : రాష్ట్రంలో ప్రగతి కావాలంటే, నిజంగా ప్రజలకు మంచి రోజులు రావాలంటే కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు గుర్తు తెచ్చుకుంటారు.
ముర్షీదాబాద్ జిల్లాలో టీఎంసీ, సీపీఎం మధ్య తీవ్ర ఘర్షణలు తలెత్తాయి. కూచ్ బెహార్ జిల్లాలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ ఏర్పడింది. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ ఘర్షణల్లో ఉన్నారు. కాగా, రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఘర్షణలప
రాష్ట్రంలో చాలా రోజుల నుంచి పరిస్థితి విషమంగా ఉండడంతో కేంద్ర సాయుధ భద్రతా బలగాల పహరాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయ్యాయి. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న పంచాయతీ పోలింగ్ పార్టీల బలాబలాలను వెల్లడించనున్నాయి
ముందస్తు ఎన్నికలకు వెళ్లడం అనేది విడ్డురంగా ఉందన్నారు. ముందస్తు ఎన్నికలు తమకు అవసరం లేదని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్యాకేజీ కాదు ప్రత్యేక హోదా కావాలి అంటున్నామని తెలిపారు.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తలతో టిఫిన్ పే చర్చా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జులై 7వతేదీన వరణాసి నగర పర్యటన సందర్భంగా మోదీ రూ.12,148 కోట్లతో 32 అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశాక బీజేపీ కార్యక�
బుధవారం ఆమె ఆరోగ్యం మెరుగయిందని, మందుల వాడకం కొనసాగించాలని డాక్టర్లు చెప్పారని తెలిపారు. అయితే ఈ ప్రకటనలపై అధిర్ రంజన్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ, సామాన్యులను తప్పుదోవ పట్టిస్తారనే ఖ్యాతి మమత బెనర్జీకి ఉందన్నారు
ఆదివారం జరిగిన ఎన్నికల్లో గ్రీక్ దేశ ప్రధానమంత్రిగా కన్జర్వేటివ్ నాయకుడు కైరియాకోస్ మిత్సోటాకిస్ రెండో సారి ఘన విజయం సాధించారు. గ్రీస్ దేశ జాతీయ ఎన్నికల్లో మిత్సోటాకిస్ కు చెందిన న్యూ డెమెక్రసీ పార్టీకి 40.5 శాతం ఓట్లు సాధించి విజయబావుటా ఎగ
తెలంగాణలో గెలిచి చూపిస్తాం
తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది చివరిలోగా జరగనున్న అసెంబ్లీ సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం భారత ఎన్నికల కమిషన్ సమాయత్తమైంది. ఈ ఏడాది డిసెంబరు నెలలోగా ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారుల బృందం ఈ నెల
ఎన్నికలపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు