Home » Elections
శ్రీగంగానగర్ జిల్లాలోని కరణ్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి గుర్గుమీత్ సింగ్ కున్నార్ బుధవారం (నవంబర్ 15) మరణించారు. దీంతో అక్కడ ఎన్నిక జరుగుతుందా లేదా అనే ప్రశ్నలు వస్తున్నాయి.
ఛత్తీస్గఢ్లో అక్కడక్కడా చెదురుముదురు సంఘటనలు జరిగాయి. ఇక మిజోరాంలో పూర్తిగా సానుకూల వాతావరణంలో పోలింగ్ ముగిసినట్లు ఆ రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి ప్రకటించారు
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నల్లధనం వినియోగం పెరగడం, కోట్లాది రూపాయల నగదు వివిధ ప్రాంతాలకు తరలిపోవడం, ఎన్నికల్లో రకరకాలుగా వినియోగాలకు పోవడం షరా మామూలే. ఎన్నికల నియమావళి ప్రకారం.. ఇలాంటి డబ్బును కట్టడీ చేసేందుకు పోలీసులు కూడా సిద్ధంగా ఉన�
దేశంలోని మన శాసనసభ్యుల ఆస్తులు చూస్తే మీరు షాకవ్వాల్సిందే. దేశంలోని 28 రాష్ట్రాలు, అసెంబ్లీలు ఉన్న రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 4001 మంది సిట్టింగ్ శాసనసభ్యుల మొత్తం ఆస్తుల విలువ రూ.54,545 కోట్లని వెల్లడైంది....
ఇతర ప్రాంతాల గురించి మాట్లాడితే, చంబల్లో బీజేపీకి మూడు సీట్లు, కాంగ్రెస్కు ఒక సీటు.. మహాకౌశల్లో బీజేపీకి నాలుగు సీట్లు, కాంగ్రెస్కు ఒక సీటు.. మాల్వా ప్రాంతంలో నాలుగు సీట్లూ బీజేపీకే.. భోపాల్లాగా మాల్వాలో కాంగ్రెస్కు ఏదైనా సీటు వచ్చే అవక
రాజాసింగ్ పై పెట్టిన సస్పెన్షన్ బీజేపీ కేంద్ర అధిష్టానం పరిధిలో ఉందని తెలిపారు. ఆయన సేవలు కూడా పార్టీకి అవసరం కాబట్టి ఆ దిశగా అధిష్టానం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంత్ మహారాజ్తో పాటు ఈ ఏడాది రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టింది....
గ్రామ పంచాయతీల్లో 63,229 వార్డులు ఉండగా.. ఇప్పటి వరకు విడుదలైన స్థానాల్లో టీఎంసీ 16,436 స్థానాలు గెలుచుకుని మరో 5,380 స్థానాల్లో లీడింగులో ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ కేవలం 3,665 స్థానాలు మాత్రమే గెలుచుకుని, మరో 1,597 స్థానాల్లో ఆధిక్యం సాగిస్తోంది
పోలింగ్ జరిగిన శనివారమే వివిధ హింసాత్మక ఘర్షణల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక జూన్ 9న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి మరణించినవారి సంఖ్య మొత్తంగా 38కి చేరింది. శనివారం పోలింగ్ సందర్భంగా తీవ్రమైన హింస జరిగింది
గ్రామ పంచాయతీల్లో 63,229 వార్డులు ఉండగా.. ఇప్పటి వరకు విడుదలైన స్థానాల్లో టీఎంసీ 6,158 స్థానాలు గెలుచుకుని మరో 3,168 స్థానాల్లో లీడింగులో ఉంది. ఇక భారతీయ జనతా పార్టీ కేవలం 1,155 స్థానాలు మాత్రమే గెలుచుకుని, మరో 776 స్థానాల్లో ఆధిక్యం సాగిస్తోంది. బెంగాల్ రాష