Home » Elections
పశ్చిమబెంగాల్ పంచాయితీ ఎన్నికల నామినేషన్ల పర్వంలో చెలరేగిన హింసాకాండపై ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనరుకు రాజీవ్ సిన్హాకు సమన్లు జారీ చేశారు....
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఎన్నికల తాయిలాలు ప్రకటించింది. మహిళా ఓటర్లకు ఆకట్టుకునేందుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర సీఎం శివరాజ్ చౌహాన్ లాడ్లీ బెహనా యోజన పథకాన్ని ప్రకటించారు....
మంత్రి అనురాగ్ ఠాకూర్ ముందు రెజ్లర్లు 5 డిమాండ్లను ఉంచారు. 1-బ్రిజ్ భూషణ్ను అరెస్టు చేయడం.. 2-భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్ష పదవిని మహిళకు అప్పగించడం, 3-సమాఖ్యలో బ్రిజ్ భూషణ్, ఆయన కుటుంబ సభ్యులకు చోటు కల్పించకూడదు, 4-రెజ్లింగ్ సమాఖ్యలో అవినీతి ఆర�
ప్రజాప్రయోజనాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో విఫలమైన రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం, తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలలో తమ ప్రభుత్వాన్ని కాపాడుక
మహా వికాస్ అఘాడీలో కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన (యూబీటీ) పార్టీలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కూటమిలో భారతీయ జనతా పార్టీ, శివసేన (షిండే కూటమి) ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమిని ఓడించాలని
ఛత్తీస్గఢ్లో అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత తగాదా ఏర్పడింది. తొతుల.. ముఖ్యమంత్రి పదవిని పంచుకుంటామని ప్రస్తుత సీఎం భూపేష్ బఘేల్, టీఎస్ సింగ్ డియో మధ్య ఒప్పందం కుదిరింది. కానీ బాఘేల్ మాట తప్పి ముఖ్యమంత్రిగా కొనసాగారు.
‘‘ఎన్కౌంటర్లలో బీజేపీ, యోగి ఆదిత్యనాథ్ల పాత్ర ఎంత ఉందో అఖిలేష్ యాదవ్ది కూడా అంతే పాత్ర ఉంది. మా నాన్న, మామ, అన్నయ్యల ఎన్కౌంటర్లో ఇద్దరి పాత్ర సమానంగా ఉంది. మీ హృదయాల్లో మా నాన్నగారికి ఏమాత్రం కాస్తంత చోటు ఉన్నా కూడా బీజేపీకి, ఎస్పీకి ఓట�
పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్యకు తనకు మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్న వ్యాఖ్యలను డీకే ఖండించారు. తమకు ఎలాంటి విభేదాలు లేవని, అవన్నీ ఇతర పార్టీల వారు చేస్తున్న దుష్ప్రచారమని అన్నారు. తామంతా కాంగ్రెస్ పార్టీ గొడుగు కింద ఉన్నామని, పార్టీ కోసమే ప
ఒక ఎన్నికల ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్ కర్ణాటక అధ్యక్షుడు డీకే శివకుమార్ చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారింది. బస్సుపై ప్రచారం నిర్వహిస్తూ, రూ.500 నోట్లను శివకుమార్ వెదజల్లాడు. కాంగ్రెస్ పార్టీ ‘ప్రజా ధ్వని యాత్ర’ పేరుతో ఎన్నికల ప్రచార కార్యక్�
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు సహా దేశంలోని 57 కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలను రద్దు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 30న జరగాల్సిన కంటోన్మెంట్ ఎన్నికలను రద్దు చేసింది.