Home » Electoral Bonds
బీజేపీ పొలిటికల్ గేమ్ ప్లాన్లో భాగంగా వచ్చిన ఐటీ నోటీసులకు భయపడేది లేదంటున్న కాంగ్రెస్, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ వసూలు చేసిన 8 వేలా 2 వందల కోట్లు మాటేంటని ప్రశ్నిస్తోంది.
SBI Electoral Bonds : ఈ ఎలక్టోరల్ బాండ్ల వివరాలను మార్చి 15 (మంగళవారం) సాయంత్రం 5 గంటలలోగా తమ వెబ్సైట్లో ఏ రాజకీయ పార్టీకి ఎవరి ద్వారా ఎంత విరాళాలు వచ్చాయో కేంద్ర ఎన్నికల సంఘం పొందుపరచనుంది.
వివిధ ఆడిట్ నివేదికలు, పార్టీలు ఆదాయపు పన్ను శాఖకు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి 95 శాతం విరాళాలు అందాయని తేలిందని ఏడీఆర్ తెలిపింది
రాజకీయ పార్టీలు తమ ఆదాయంలో సగానికిపైగా ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఇచ్చే విరాళాల ద్వారా సేకరించినట్లు పోల్ రైట్స్ గ్రూప్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది.
రాజకీయ పార్టీలకు సంబంధించి నిధుల సేకరణలో బీజేపీ టాప్ ప్లేస్లో ఉంది. ఎన్నికల కమిషన్ గుర్తింపు పొందిన 35 పార్టీలు 2019-20 కి గాను అడిట్ రిపోర్ట్ను సమర్పించాయి. 2019-20 సంవత్సరానికి భారతీయ జనతా పార్టీకి వచ్చిన మొత్తం చందా రూ.276 కోట్ల 45 లక్షలు. ఇందులో 271
పార్లమెంటులో ఆందోళనలు, నిరసనలతో గురువారం (నవంబర్ 21)న ఉభయ సభలు దద్దరిల్లాయి. ఎలక్టోరల్ బాండ్లు, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ (PSU) అంశాలపై లోక్ సభ, రాజ్యసభలో విపక్షాల మధ్య పరస్పరం మాటల తూటలు పేలాయి. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధ