Home » elects
హిందువుల ఆధిపత్యం ఉన్న అయోధ్య గ్రామంలో మత సామరస్యం వెల్లివిరిసింది. పంచాయతీ ఎన్నికల్లో గ్రామ ప్రజలు ఓ ముస్లింను గ్రామ ప్రధాన్ గా ఎన్నుకున్నారు. రదౌలీ అసెంబ్లీ నియోజకవర్గం మావి బ్లాక్ లోని రజన్ పూర్ గ్రామంలో ఇటీవల పంచాయతీ ఎన్నికలు జరిగాయి. �