-
Home » Elizabeth visited India
Elizabeth visited India
Queen Elizabeth II: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 భారత్లో మూడుసార్లు పర్యటించారు.. ఏఏ ప్రాంతాల్లో తెలుసా..? గాంధీ స్మారక చిహ్నం వద్ద మాత్రం..
September 9, 2022 / 07:38 AM IST
రాణి ఎలిజబెత్ -2 మహారాణి హోదాలో వందకుపైగా దేశాల్లో పర్యటించారు. అత్యధికంగా 22 సార్లు కెనడా దేశంలో పర్యటించారు. భారత్ మూడు సార్లు ఎలిజబెత్-2 పర్యటించారు. 1961, 1983, 1997 సంవత్సరాల్లో ఆమె పర్యటించారు. భారత్ లో ఆమెకు ఘన స్వాగతం లభించింది.