వాక్ స్వేచ్ఛను యాపిల్ వ్యతిరేకిస్తోదంటూ మస్క్ తన వాదనను తెరపైకి తెచ్చాడు. సోమవారం మస్క్ యాపిల్ ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు. యాప్ స్టోర్ నుంచి ట్విటర్ ను తొలగిస్తామని యాపిల్ బెదిరిస్తోందని అన్నాడు. అంతేకాక యాపిల్ను ఉద్దేశిస్తూ వరుస ట్వీట
మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ట్విటర్ను బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ టేకోవర్ చేసుకొని నెల రోజులవుతుంది. ఈ నెలరోజుల్లో సంచలన నిర్ణయాలకు మస్క్ కేంద్ర బిందువుగా మారాడు.
ట్విటర్ ను టేకోవర్ చేసుకున్న తరువాత నుంచి మస్క్ తన సంచలన నిర్ణయాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సంస్థలోని 50శాతం మంది ఉద్యోగులను తొలగించడంతో పాటు ట్విటర్ లో కీలక మార్పులు మస్క్ చేస్తున్నారు. హార్డ్ కోర్ పని సంస్కృతిని అలవర్చుకోవాలని, ల
అమెరికా అధ్యక్ష ఎన్నికల అనంతరం విధ్వేషాలు రెచ్చగొట్టారంటూ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను నిషేధించారు. అయితే నిషేధం ఎత్తివేతపై అప్పటి సీఈవో జాక్ డోర్సే స్పందిస్తూ.. ఒక సారి తీసుకున్న నిర్ణయంలో ఇక మార్పులు ఉండవని అన్నారు. అయితే ట్విట్టర్ డీల్ నడుస�
ట్విటర్లో నిషేధం ఎదుర్కొంటున్న వారి గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయంపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ.. అతి త్వరలో సవరణ చేసిన కొత్త ఐటీ నిబంధనలు విడుదల చేస్తామని తెలిపారు.