Home » Elon Musk
ట్విట్టర్ సంస్థను సొంతం చేసుకున్న ఎలన్ మస్క్ త్వరలోనే కంపెనీ బాధ్యతల నుంచి వైదొలగాలి అనుకుంటున్నాడు. కొంతకాలం తర్వాత ట్విట్టర్ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకొని, కొత్తవారిని నియమిస్తానని మస్క్ చెప్పాడు.
ట్విట్టర్ను సొంతం చేసుకున్న రెండు వారాల్లోనే మాస్క్ అనేక మార్పులు చేశారు. కొన్ని కీలక పదవుల్లో ఉన్న వారితో పాటు సగం మంది ఉద్యోగుల్ని తొలగించారు. అలాగే ఇంటి నుంచి పని చేస్తున్న వారిని ఆఫీసుకు రావాల్సిందిగా ఆదేశించారు. వీటికి అనుగుణంగానే ప�
ట్విటర్ బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ నవంబర్ 29 నుంచి పునఃప్రారంభించబడుతుందని మస్క్ తెలిపారు. బ్లూ వెరిఫైడ్ రాక్ సాలిడ్గా ఉందని నిర్ధారించుకోవడానికి నవంబర్ 29 వరకు పునఃప్రారంభించబడుతోందని అన్నారు.
ప్రస్తుతం తొలగించిన 4,400 మందికి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే తొలగించినట్లు సమాచారం. కంపెనీ ఈ-మెయిల్, ఇంటర్నల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్తో ఉద్యోగులు యాక్సెస్ కోల్పోయిన తర్వాతే తాము లేఆఫ్లకు గురైనట్లు వారికి తెలిసిందట.
ట్విటర్లో పలువురు నెటిజన్లు సంధించిన ప్రశ్నలకు మస్క్ సమాధానం ఇచ్చాడు. ఈ క్రమంలో.. చాలా దేశాల్లో ఈ మైక్రోబ్లాంగింగ్ సైట్ పనితీరు నిదానంగా ఉండటంతో మస్క్ స్పందించారు. ట్విటర్ వేదికగా క్షమాపణలు తెలియజేశాడు.
ట్విటర్ యాప్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి బ్లూటిక్ సబ్ స్ప్రిప్షన్ ఫీచర్ కూడా కనిపించడం లేదు. బ్లూటిక్ స్ప్రిప్షన్ ఎప్పుటి నుంచి ప్రారంభమవుతుందా అని నెటిజన్లు ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై పాల్ జమీల్ అనే ట్విటర్ ఖాతాదారుడు మస్క్ ను ప్రశ్న�
మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలపై యూఎస్ రెగ్యూలేటరీ నుంచి ఇప్పటికే తీవ్రమైన హెచ్చరికలు వస్తున్నట్లు సమాచారం. ఈ నిర్ణయాల ప్రభావం స్టాక్ ఎక్స్చేంజ్లో ట్విట్టర్ షేర్ల విలువ పెరగడం లేదా తగ్గడం జరుగుతోంది. అయితే మస్క్ నిర్ణయాల వల్ల ట్విట్టర్ మర�
మన దేశంలో ట్విట్టర్ బ్లూ సర్వీస్ మొదలైంది. అంటే ట్విట్టర్ బ్లూ వెరిఫైడ్ అకౌంట్ కావాలి అనుకునేవాళ్లు ప్రతినెలా నిర్ణీత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే కొందరు సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు.
సక్సెస్ మంత్ర తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు కానీ, వారికి విగ్రహాలు కట్టడం, దండలు వేయడం లాంటివి అస్సలు ఉండవు. గతంలో ఏ వ్యాపారవేత్తకైనా అభిమానులు విగ్రహాలు పెట్టారా అనే విషయం స్పష్టంగా తెలియదు కానీ.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మాత్రం ఆ అవక
Mastodon : ప్రపంచ బిలియనీర్ ఎలోన్ మస్క్ (Elon Musk) ట్విట్టర్ని కొనుగోలు చేశాడు. అప్పటినుంచి ట్విట్టర్ ప్లాట్ ఫారంలో అనేక మార్పులు చేస్తున్నాడు. అప్పటినుంచి చాలా మంది ట్విట్టర్ యూజర్లు తమ ప్లాట్ఫారమ్ను విడిచి మరో కొత్త ప్లాట్ ఫారంకు మారిపోతున్నారన�