Home » Elon Musk
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలన్ మస్క్ సంపద రోజురోజుకూ తరిగిపోతుంది. సగటున ప్రతి రోజూ రూ.2,500 కోట్ల సంపద తగ్గిపోతున్నట్లు అంచనా. టెస్లా షేర్లు పడిపోవడం, ట్విట్టర్ సంస్థను సొంతం చేసుకోవడం వంటివి దీనికి కారణాలు.
ట్విటర్ కొత్త యజమాని ఎలాన్ మస్క్ సోమవారం ఉధ్యోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ట్విటర్ నుంచి తొలగింపుల ప్రక్రియ పూర్తయిందని, ఇక ఇంజనీరింగ్, సేల్స్ విభాగాల్లో చురుకైన వ్యక్తులను రిక్రూట్ చేసేందుకు చర్యలుచేపడుతున్నట్లు మస్క్ అన్నారు. అయితే, ప్
ట్విటర్లో బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ పున: ప్రారంభంపై ట్విటర్ ఓనర్ ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ నిరవధికంగా వాయిదా వేస్తున్నామని తెలిపాడు. ట్విటర్లో ఫేక్ అకౌంట్ల అంశం తేలేవరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని మస్�
రోజుకు 12 గంటల పాటు పనిచేయాలంటూ ఇటీవల మస్క్ ట్విటర్ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే గొడ్డు చాకిరీ తమ వల్లకాదంటూ అనేక మంది సంస్థను వీడారు. ఈ దఫా ఏకంగా 1200 మంది రాజీనామా చేసారట. ఇంత జరిగినప్పటికీ మరింత మంది ఉద్యోగులను తొలగించే
తొమ్మిది గంటల క్రితం మస్క్ ఈ ట్వీట్ చేయగా.. ఇప్పటికే 90 లక్షల ఓట్లు వచ్చాయి. ఇంకా ఒస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటికి వచ్చిన ఓట్లను చూసుకుంటే 52 శాతానికి పైగా ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరించాలని ఓటు వేయగా, 47 శాతానికి పైగా వ్యతిరేకంగా ఓటేశారు. ఈ పోల
#RIPTwitter - Koo : ట్విట్టర్ పరిస్థితిని గమనించిన Twitter భారతీయ ప్రత్యర్థి (Koo) ప్లాట్ ఫారమ్ రంగంలోకి దిగింది. Twitter నుంచి తొలగించిన ఉద్యోగులను తమ కంపెనీలో చేరాల్సిందిగా Koo కోరుతోంది. ట్విట్టర్ మాజీ ఉద్యోగులను Koo కంపెనీలో చేరేలా ప్రేరేపిస్తోంది. అందుకు Koo కొత్త �
సాన్ ఫ్రాన్సిస్కోలోని కంపెనీ ప్రధాన కార్యాలయంలో కొద్ది మంది ఉద్యోగులు భౌతికంగా హాజరు కాగా, కొంత మంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీటింగుకు హాజరయ్యారు. అయితే వీరిని ఉద్దేశించి మస్క్ ప్రసంగిస్తున్నారు. ఇంతలో వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నవారు ఒ�
ఎలన్ మస్క్ ట్విట్టర్ సంస్థను సొంతం చేసుకున్నప్పటి నుంచి సంస్థ విషయంలో గందరగోళం నెలకొంది. తాజాగా వందలాది ఉద్యోగులు కంపెనీకి రాజీనామా చేస్తున్నారు. అయితే, దీనిపై ఎలాంటి ఆందోళనా లేదంటున్నాడు ఎలన్ మస్క్.
గత బుధవారం మస్క్ ఉద్యోగులకు ఓ ఇమెయిల్ పంపించారు. అందులో .. ఉద్యోగులు అధిక సమయం కష్టపడాలని, వారానికి తక్కువలో తక్కువ 80గంటలు కష్టపడాలని సూచించాడు. గురువారం సాయంత్రంలోగా ఆన్లైన్ ఫారమ్ను పూర్తిచేసి సమ్మతం తెలపాలని, లేకుంటే కంపెనీని విడిచిపెట�
ట్విట్టర్కు పోటీగా మన దేశంలో ప్రారంభమైన మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ‘కూ’. ఇప్పటికే ఇండియాతోపాటు పలు దేశాల్లో మంచి ఆదరణ పొందుతున్న ఈ యాప్ సేవలు త్వరలో అమెరికాలో పూర్తి స్థాయిలో మొదలుకానున్నాయి.