Home » Emergency treatment
కాకినాడ కేంద్రీయ విద్యాలయంలోని 5, 6 తరగతులకు చెందిన కొందరు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఊపిరాడటం లేదంటూ స్కూల్లోనే కుప్పకూలిపోయారు. కాగా, ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.