emerges indian

    ఏడాదంతా ప్రతిరోజూ రూ.22 కోట్లు విరాళంగా ఇచ్చిన అజీమ్ ప్రేమ్‌జీ

    November 11, 2020 / 07:17 AM IST

    Azim Premji Donations: ఐటీ రంగ సంస్థ విప్రో యజమాని అజీమ్ ప్రేమ్‌జీ ఈ ఏడాది సామాజిక సేవలకు అత్యధికంగా విరాళం ఇచ్చారు. ప్రేమ్‌జీ 2020 ఆర్థిక సంవత్సరంలో ప్రతిరోజూ 22 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. అంటే మొత్తం సంవత్సరంలో అతను రూ .7,904 కోట్లు విరాళంగా ఇచ్చాడు. 2020 ఆర్థ�

10TV Telugu News