Home » EMI
కరోనా కాలంలో లోన్లు తీసుకున్న వారికి moratorium ఫెసిలిటీ ఇచ్చి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ వడ్డీ విషయంలో మరో మంచి వార్త కేంద్రం నుంచి బయటకు వచ్చింది. తీసుకున్న రుణాలకు సంబంధించిన వడ్డీపై వడ్డీ(చక్రవడ్డీ)ని మాఫీ చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట�
కరోనా వైరస్ మహమ్మారి సమయంలో మారటోరియంపై చెల్లించే వడ్డీలపై బ్యాంకులు రుణదారులను వేధించరాదంటూ సుప్రీంకోర్టుకు పిటిషనర్ తెలిపారు. మారటోరియం వ్యవధిలో వాయిదాపడిన ఈఎంఐలపై బ్యాంకులు వడ్డీ వసూలు చేయడాన్ని ప్రస్తావించారు. బ్యాంకులు రుణాల పునర
కరోనా వ్యాప్తితో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దేశంలో ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే రుణ ఖాతాదారుల కోసం బ్యాంకులు రుణ వాయిదా చెల్లింపులపై ఉపశమనం కలిగేలా ఆఫర్లు అందిస్తున్�
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశంలో ఆర్థిక అనిశ్చితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నెలవారీ రుణ వాయిదా (EMI) చెల్లింపుల మీద 3 నెలల మారటోరియం విధించింది. ఈఎంఐలు ప్రతి నెలా మొదటి వారంలో ఆటోమేటిక్గా కస్టమర్ బ్యాంక్�
ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ RBI మారటోరియం గురించి ప్రకటించి ప్రైవేట్ ఉద్యోగులు, లోన్ లు తీసుకున్న వారి పాలిట శుభవార్త వినిపించారు. కానీ, దానికి ఉన్న కండిషన్స్ అప్లై గురించి తెలుసుకోకపోతే భారీగానే నష్టపోతాం. లాక్ డౌన్ పీరియడ్లో ప్ర�
అసలే పండగ సీజన్. ఎక్కడ చూసిన పండగ ఆఫర్లే. స్మార్ట్ ఫోన్ల నుంచి టీవీలు, అన్ని ఆన్ లైన్ వస్తువులపై ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
దసరా పండక్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. రెపో రేటు తగ్గించింది. 0.25శాతం తగ్గించటం వల్ల రెపో రేటు 5.15శాతానికి దిగివచ్చింది. దీని వల్ల అప్పులపై వడ్డీ రేట్లు ఆయా బ్యాంకులు తగ్గించాల్సి ఉంటుంది. ఇది మధ్య తరగతి ప్రజలకు ఆర్బీఐ దసరా