Home » Employee unions
తెలంగాణ కిరీటంలో కలికితురాయి అయిన సింగరేణి. నల్లబంగారంగా పేరొందిని సింగరేణి బొగ్గు గనుల్ని ప్రైవేటీకరణ చేస్తామనే కేంద్రం ఇచ్చిన సంకేతాలతో కార్మిక సంఘాలు సమ్మె సైరన్ మోగించాయి.
సాయంత్రం 5 గంటలకు సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశం తర్వాత పీఆర్సీపై ఉద్యోగ సంఘాలకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.